telugu navyamedia

corona cases

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

navyamedia
దేశంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ శాంతిస్తోంది.. క‌రోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 58,077 మందికి వైరస్​ సోకింది. తాజాగా

దేశంలో త‌గ్గిన‌ కరోనా కేసులు..

navyamedia
దేశంలో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది.. కరోనా కేసులు కాస్త త‌గ్తాయి. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 67,084 కేసులు న‌మోదయ్యాయి. అలాగే, 1,241 మంది

తెలంగాణలో విద్యాసంస్థలు తెరిచేది ఎప్పట్నుంచంటే..?

navyamedia
తెలంగాణలో విద్యా సంస్థలు తిరిగి తెరిచేందుకు రంగం సిద్దమైంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్కూల్స్, విద్యా సంస్థలకు ఈ నెల 30న సెలవులు ఇవ్వ‌గా

శాంతిస్తున్న కరోనా – వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత..

navyamedia
ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారాతంపు రోజుల్లో అమలు చేస్తూ వచ్చిన కర్ఫ్యూ అమలును ఎత్తివేసింది. అయితే, రాత్రిపూట కర్ఫ్యూను మాత్రం యధావిధిగా కొనసాగించాలని

దేశంలో విజృంభిస్తున్న కరోనా కల్లోలం..

navyamedia
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది..రోజు రోజుకి కరోనా కేసులు సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారానికి 3,47,254 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. గత

దేశంలో విజృంభిస్తున్నక‌రోనా మహమ్మారి థర్డ్‌ వేవ్..

navyamedia
భారత్​లోక‌రోనా మహమ్మారి థర్డ్‌ వేవ్ విజృంభిస్తుంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెర‌గ‌డంతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోజువారీ కరోనా కేసుల సంఖ్యతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి.

ఏపీలో విజృంభిస్తున్న కరోనా..

navyamedia
క‌రోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కొత్త వేరియంట్‌తో పాటు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఇక తాజాగా ఏపీలో కూడా కరోనా కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు ఇలా..

navyamedia
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్టంలో గత 24 గంటల్లో 43,494 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 478 మందికికోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారించారు.

దేశంలో మ‌ళ్ళీ పెరిగిన క‌రోనా కేసులు. .

navyamedia
భార‌త దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. క‌రోనా సెకండ్‌వేవ్ క‌ల్లోలం సృష్టిస్తూనే ఉంది.. ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. మ‌ళ్ళీ కొత్త కేసులు పెరుగుతున్నాయి. గత

ఏపీలో ఈరోజు కరోనా కేసులు ఏన్నంటే!

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32, 846 శాంపిల్స్‌ పరీక్షించగా.. 503 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో 12 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.

దేశంలో ఈ రోజు కరోనా కేసులు ఎన్నంటే!

navyamedia
దేశంలో క‌రోనా కేసులు 20 వేల‌ దిగువ‌కు చేరాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో

ఏపీలో ఈరోజు కరోనా కేసులు ఎన్నంటే..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ లో ఈ రోజు కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో