దేశంలో కరోనా థర్డ్ వేవ్ శాంతిస్తోంది.. కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 58,077 మందికి వైరస్ సోకింది. తాజాగా
తెలంగాణలో విద్యా సంస్థలు తిరిగి తెరిచేందుకు రంగం సిద్దమైంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్కూల్స్, విద్యా సంస్థలకు ఈ నెల 30న సెలవులు ఇవ్వగా
ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారాతంపు రోజుల్లో అమలు చేస్తూ వచ్చిన కర్ఫ్యూ అమలును ఎత్తివేసింది. అయితే, రాత్రిపూట కర్ఫ్యూను మాత్రం యధావిధిగా కొనసాగించాలని
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది..రోజు రోజుకి కరోనా కేసులు సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారానికి 3,47,254 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. గత
భారత్లోకరోనా మహమ్మారి థర్డ్ వేవ్ విజృంభిస్తుంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోజువారీ కరోనా కేసుల సంఖ్యతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి.
కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కొత్త వేరియంట్తో పాటు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఇక తాజాగా ఏపీలో కూడా కరోనా కేసులు
భారత దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా సెకండ్వేవ్ కల్లోలం సృష్టిస్తూనే ఉంది.. ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. మళ్ళీ కొత్త కేసులు పెరుగుతున్నాయి. గత
ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32, 846 శాంపిల్స్ పరీక్షించగా.. 503 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 12 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.