దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 98 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.
భారతదేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. 24 గంటల్లో 45,149 కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఇప్పటికి దేశంలో