telugu navyamedia

Congress VH comments KCR farmers problems

రైతులకు హక్కులు ఉన్నా పట్టాలు రావట్లేదు: వీహెచ్

vimala p
తెలంగాణలో రోజు రోజుకు రెవెన్యూ సమస్యలు తీవ్రం అవుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని రైతులకు న్యాయం జరగట్లేదని వీహెచ్ అన్నారు.