telugu navyamedia

CM

నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్‌..

navyamedia
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఇవాళ మళ్లీ హస్తినకు బయలుదేరనున్నారు. సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్న కేసీఆర్… రేపు, ఎల్లుండి అక్కడే గడుపుతారు. ఇవాళ ఉద‌యం ప్రారంభ‌మ‌య్యే అసెంబ్లీ వ‌ర్షాకాల

సీఎం జగన్‌కు ముద్రగడ సూచన

navyamedia
సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే విక్రయించేలా ప్రణాళిక చేపట్టినట్లుగా ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రస్తావిస్తూ.. తాజాగా మాజీ ఎగ్జిబిటర్ అయిన

సీబీఐ కోర్టులో జగన్‌కు ఊరట..

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు

విద్యావిధానం అమలుకు చర్యలు తీసుకోవాలి: జగన్‌

navyamedia
ఏపీలో నూతన విద్యావిధానం అమలు చేసే దిశగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ముద్రిస్తోన్న పాఠ్యపుస్తకాలను నాణ్యంగా

ఏపీ సీఎం జగన్‌ని కలిసిన మంచు మనోజ్

navyamedia
టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్ అమరావతిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన

తమిళనాడు సీఎంపై పవన్‌ కళ్యాణ్‌ ప్రశంసలు

navyamedia
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమిళనాడు సీఎం స్టాలిన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. స్టాలిన్ పాలన దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శమంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మాటలే

నా చివరి రక్తపు బొట్టు దాకా దళితుల అభివృద్ధి కోసం పోరాడుతా: కేసీఆర్‌

navyamedia
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్

వర్కౌట్స్ చేస్తున్న తమిళనాడు సీఎం.. వైరల్‌

navyamedia
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ (68) వయసులో కూడా ఆయన చాలా చురుగ్గా వర్కౌట్స్‌

ఏపీలో కర్ఫ్యూ సడలింపు.. పెళ్లిళ్లకు కొత్త రూల్స్‌.. ఉల్లంఘించేవారిపై చర్యలు

navyamedia
ఎపీ సీఎం జగన్‌ స్కూళ్లల్లో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయాలని సూచించారు. సీఎం

గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారు: సీతక్క

navyamedia
హైదరాబాద్‌ ఇందిరాభవన్‌ లో పోడు భూముల పోరాట కమిటీ సమావేశం జరింగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ… మనకు పోడు భూముల హక్కులు కల్పించింది

మాన‌వ‌త్వంతో ప‌రిహారం..!

navyamedia
ఒడిషా కూలీలు మృతి- 3 లక్షలు పరిహారం .. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో

జ‌గ‌న్ బెయిల్‌పై ఉత్కంఠ‌..!

navyamedia
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుపై గతంలో అరెస్టైన విష‌యం తెలిసిందే. సుమారు 16 నెలల పాటు జైలులో ఉన్నారు. ఆ తర్వాత