తెలంగాణలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ప్రముఖులంతా ముందుకు రావాలన్న సీఎం కేసీఆర్ పిలుపుతో… చాలా మంది స్పందిస్తున్నారు. కోట్ల రూపాయల విరాళం
వరద బాధితుల సహాయార్థం ఒక నెల వేతనాన్ని “సిఎం రిలీఫ్ ఫండ్” కు విరాళంగా జిహెచ్ఎంసి కార్పొరేటర్లు ఇచ్చారు. ఈ చెక్కును కార్పొరేటర్లతో కలిసి రాష్ట్ర పురపాలక