telugu navyamedia

Cm Jagan

సామన్య పౌరుడిలా కరోనా టీకా వేయించుకోనున్న సీఎం జగన్‌

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఏపీలో 8.98 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ రిలీజ్‌ చేసిన

ఏపీ సర్కార్‌… జనాలను సోమరిపోతులను చేస్తోంది

Vasishta Reddy
జనాన్ని సోమరిపోతుల్ని చేసేలా ఏపీ ప్రభుత్వం పని చేస్తోందని పరిటాల శ్రీరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల ద్వారా బెదిరించి.. ఎన్నికల్లో గెలిచారని ఫైర్‌ అయ్యారు అనంతపురం

జగనన్న విద్యా దీవెన : విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు

Vasishta Reddy
ఏపీలోని మహిళల ఖాతాల్లోకి త్వరలోనే డబ్బులు జమచేయనుంది జగన్‌ ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్‌ 9న జగనన్న

బడ్జెట్‌ సమావేశాలంటే సీఎం జగన్‌కు భయం…

Vasishta Reddy
ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని… బడ్జెట్‌ సమావేశాలంటే సీఎం జగన్‌కు భయం పట్టుకుందని టీడీపీ సీనియర్‌ నాయకులు యనమల రామకృష్ణ పేర్కొన్నారు. బడ్జెట్‌పై

ఏపీ నిరుద్యోగులకు సీఎం జగన్‌ శుభవార్త…

Vasishta Reddy
ఇవాళ అటానమస్‌ కాలేజీల్లో పరీక్షా విధానం, జగనన్న విద్యాదీవెనపై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌…సమీక్షలో విద్యారంగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. అటానమస్‌ కాలేజీల్లో

సీఎం జగన్‌ కీలక నిర్ణయం…మెచ్చుకున్న చిరంజీవి

Vasishta Reddy
ఏపీ సీఎం జగన్‌పై మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. కర్నూలు శివార్లలోని ఓర్వకల్‌లో కొత్తగా ప్రారంభించిన విమానాశ్రయానికి మొట్టమొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ

కర్నూల్ ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ పేరు..

Vasishta Reddy
ఏపీ ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూల్‌ జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం జగన్‌ ఇవాళ ప్రారంభించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి పి. హర్‌దీప్‌ సింగ్‌ కూడా

అందువల్ల వ్యాక్సినేషన్‌కు అడ్డంకులు వచ్చే పరిస్థితి…

Vasishta Reddy
రూరల్‌ ఏరియాలో పైలట్‌ ప్రాజెక్టుగా మండలంలో వారంలో నాలుగు రోజులు, రోజుకు 2 గ్రామాలు చొప్పున వ్యాక్సినేషన్‌ చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. జడ్పీటీసీ,

ఏపీ కొత్త ఎస్‌ఈసీ పేరు ఖరారు.. ఎవరంటే !

Vasishta Reddy
ఏపీ ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పదవీ కాలం ఈ నెల చివర్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏపీ కొత్త ఎస్‌ఈసీగా… గవర్నర్‌ ఎవరినీ నియమిస్తారోనని

కేంద్రానికి వైసీపీ షాక్‌..భారత్ బంద్‌ సంపూర్ణ మద్దతు

Vasishta Reddy
ఈ నెల 26వ తేదీన భారత్ బందుకు ఏపీప్రభుత్వం మద్జతు ఇస్తోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తోన్న బంద్‌కు

విశాఖ ప్రజలకు సీఎం జగన్‌ శుభవార్త !

Vasishta Reddy
క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… ప్రతి వార్డుకు 2 చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా

స్టీల్‌ ప్లాంట్‌ : సీఎం జగన్‌కు పవన్‌ కళ్యాణ్‌ సలహాలు

Vasishta Reddy
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం రోజు రోజు ఉదృతమౌతోంది. ఇప్పటికే ఏపీలోని అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకించాయి. అటు విశాఖ స్టీల్‌ ఉద్యమానికి ఇప్పటికే తెలంగాణ కీలక