ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని.. ఈజ్ ఆఫ్
మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని.. ఈజ్ ఆఫ్ డూయింగ్
ఏపీలోని పెన్షన్ లబ్దిదారులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైయస్ఆర్ పెన్షన్ కానుక కింద లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. ఫిబ్రవరి నెల పెన్షన్ మొత్తాలను మార్చి 1వ తేదీన
ఏపీ సచివాలయ ఉద్యోగులకు షాక్ తగిలింది. బయోమెట్రిక్ హాజరుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బయోమెట్రిక్ చేయకపోతే ఆ రోజుకు జీతం పడదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్
ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడేక్కుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే.. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్, వైసీపీపై టీడీపీ నేత నారా లోకేష్ మరోసారి
ఆంధ్ర ప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెలలో ప్రత్యేక ఐటీ పాలసీ ప్రకటించే అవకాశం ఉందని.. ఆర్థిక శాఖ క్లియరెన్స్ అవ్వగానే కేబినెట్ లో
అంబటి రాంబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ వల్లే చంద్రబాబు కుప్పం గల్లీలు పట్టుకుని తిరుగుతున్నాడని.. జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని తిరగాల్సిన దుస్థితి చంద్రబాబుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. 14
ఏపీ మంత్రి పేర్ని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ.. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందలేమా..? అని పేర్కొన్నారు. అవసరాల కోసం ఓటర్లకు ఎర వేసే పార్టీ తమది కాదని..అమరావతిని
వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని…విజయశాంతి, కేసీఆర్ ఇక్కడి వాళ్లేనా? అని షర్మిల ప్రశ్నించారు. జయలలిత కూడా తమిళనాడు వాసి కాదని..తాను పుట్టి పెరిగింది
దేవాదాయ శాఖ ప్రక్షాళనపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏసీబీ సోదాల అనంతరం దుర్గ గుడిలో ఉద్యోగుల అవినీతి లీలలు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారుల అప్రమత్తం అయ్యారు. దుర్గగుడి తరహాలోనే మరికొన్ని ప్రముఖ దేవాలయాల్లోని