telugu navyamedia

Cm Jagan

45,000 రాష్ట్ర పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని సీఎం జగన్ హామీ

navyamedia
ముఖ్యమంత్రి వై.ఎస్. ప్రతి మండలంలో రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయని, అందులో ఒకటి బాలికలకు, మరొకటి కో-ఎడ్యుకేషన్ ఉండేలా చూడాలని జగన్ మోహన్ రెడ్డి అధికారులను

ఏపీ రైలు బాధితులకు జగన్ అదనపు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు

navyamedia
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. ఆదివారం ట్రిపుల్ రైలు దుర్ఘటన అనంతరం జరిగిన పరిణామాలను సమీక్షించిన జగన్‌మోహన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రతి వ్యాధిగ్రస్తుల కుటుంబానికి రూ.10 లక్షలు,

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదు – అసెంబ్లీ సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్

navyamedia
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని సీఎం జగన్ అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై రెండో రోజు అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ..రాష్ట్రంలో బాగుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. చంద్రబాబు

మీరు ఒకటి అంటే మా వాళ్ళు పది మాటలంటారు: అచ్చెన్నకి సీఎం జగన్‌ ఆఫర్‌..

navyamedia
*బీఏసీ స‌మావేశంలో సీఎం జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు.. *టీడీపీ ఏం అడిగితే ఆ అంశంపై చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌న్న సీఎం జ‌గ‌న్‌ *మీరు ఒక మాట అంటే మావాళ్ళు

నెరవేరిన సింహపురి వాసుల దశాబ్ధాల కల : మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

navyamedia
*మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌ *సంగం బ్యారేజీ ని ప్రారంభించి పూజ‌లు చేసిన సీఎం జ‌గ‌న్‌ ఎన్నో దశాబ్దాల సింహపురి వాసుల కల

మేం వచ్చాకే అదానీ, అంబానీల అడుగులు ఏపీలో పడ్డాయి ..పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం

navyamedia
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను

కుప్పంపై క‌న్నేసిన సీఎం జ‌గ‌న్‌..కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం

navyamedia
వచ్చే ఎన్నికల్లో అత్య‌ధిక‌ స్థానాలను సాధించడానికి సీఎం వైఎస్ జగన్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇప్ప‌టికేగడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ఆయన గత నెల 18వ

నేపాల్ క్యాసినోకు వెళ్లినవారిలో సగం మంది వైసీపీ నేతలే..-వ‌ర్ల రామ‌య్య సంచ‌ల‌న కామెంట్స్‌

navyamedia
*టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య సంచ‌ల‌న కామెంట్స్‌ *ఎమ్మెల్యే కొడాలి నాని,వ‌ల్ల‌భ‌నేని వంశీ కి చికోటి స‌న్నిహితుడు *ఈడీ ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌దు..త్వ‌ర‌లోనే అన్నీ బ‌య‌ట‌కు వ‌స్తాయి.. వైసీపీ

నేడు కోనసీమ జిలాల్లో సీఎం జగన్ పర్యటన : జనసేన పార్టీ నాయకుల అరెస్టు

navyamedia
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోనసీమ జిల్లా పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీల నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని లంక

రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు సీఎం జగన్ దే…

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో భారత నూతన రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొన‌సాగుతుంది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలింగ్ ను నిర్వహిస్తున్నారు. పోలింగ్ ప్రారంభమయిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ తన

ముద్దుల మామయ్య కాదు ..బడి దొంగ మామయ్య ..

navyamedia
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్టూన్లతో జగన్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వినూత్న రీతిలో విమర్శలు చేస్తున్నారు. వరుసగా ఒక్కో సమస్యపై జగన్ సర్కార్ వైఫల్యాన్ని వివరించేలా

జ‌గ‌న్ కటౌట్ చూస్తే ప్రతిపక్షాలకు ఫీజులు ఎగిరిపోతాయి..ఈ కంటెట్ చూస్తే ప్రత్యర్థులకు ప్యాంట్లు తడిచిపోతాయి

navyamedia
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వైసీపీ ప్లీనరీ స‌మావేశాలు ఘనంగా సాగుతోంది. తొలిరోజు పార్టీకి సంబంధించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఇందులో