telugu navyamedia

Cm Jagan YSRCP handloom Anantapuram

గత పాలకులు ఆప్కోను లంచాల మయం చేశారు.: సీఎం జగన్

vimala p
గత పాలకులు ఆప్కోను లంచాల మయం చేశారని ఏపీ ఏపీ సీఎం జగన్ అన్నారు. అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ఆయన ప్రారంభించారు.