గులాబ్ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల గేట్లను ఎత్తివేయడంతో మూసీకి వరద పోటెత్తుతోంది.
కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఆంక్షలు విధించారు. మాస్క్ తప్పనిసరి చేశారు. కరోనా లక్షణాలు
మన దేశంలో వ్యాక్సిన్ ఇస్తున్న కేసులు తగ్గడం లేదు. మహారాష్ట్రలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో టెస్టులను పెంచారు. ఆంక్షలు కఠినం చేశారు.