telugu navyamedia

chittoor

ఏపీ, తెలంగాణ‌లోఈదురు గాలులతో భారీ వర్షాలు..

navyamedia
భారత వాతావరణ కేంద్రం చల్లని కబురు చెబుతోంది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబర్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించింది. వీటి ప్రభావంతో సోమ‌వారం ఏపీ రాష్ట్రంలోని

సైనిక లాంఛ‌నాల‌తో ముగిసిన సాయితేజ అంత్య‌క్రియ‌లు..

navyamedia
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయి అమరుడైన చిత్తూరు జిల్లా వాసి లాన్స్‌ నాయక్‌ సాయితేజ అంత్యక్రియలు ముగిశాయి. స్వగ్రామం ఎగువరేగడలో సైనిక లాంఛనాలతో అంతిమ

వరద ప్రభావిత ప్రాంతాల్లో కొన‌సాగుతున్న సీఎం ప‌ర్య‌ట‌న‌..

navyamedia
ఏపీ వరద ప్రభావిత జిల్లాల్లో ఆ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించారు. కడప జిల్లా రాజంపేట మండలంలో జగన్‌ పర్యటన కొనసాగుతోంది. పులపుత్తూరు గ్రామంలో తిరుగుతూ

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఒకరు మృతి

navyamedia
చిత్తూరు జిల్లా తిరుమల మొదటి కనుమదారిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శించుకొని కొండ మీద నుంచి కిందకు వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మరో

ఏపీలోని ఆ జిల్లాలో క‌ర్ఫ్యూ ఆంక్షలు మరింత కఠిన‌త‌రం…

Vasishta Reddy
ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నా జిలాల్లో చిత్తూరు జిల్లా ఒక‌టి. అయితే రాష్ట్రంలో విధించిన నిబంధనల కంటే ఈ జిలాల్లో మరింత కఠినమైన నియమాలు విధించారు.

ఎయిర్ పోర్టులో బైఠాయించిన చంద్రబాబు…

Vasishta Reddy
చంద్రబాబు పర్యటన దృష్ట్యా రేణుగుంట ఎయిర్‌ పోర్టులో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. గంటసేపుగా చంద్రబాబు ఎయిర్‌ పోర్టులోనే నిరీక్షిస్తున్నారు. లాంజ్‌ నుంచి బయటకు వెళ్లనియకుండా చంద్రబాబును పోలీసులు

బంపర్‌ ఆఫర్‌.. ఓటర్లకు శ్రీవారి లడ్డు పంపిణీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు విడత ఎన్నికలు పూర్తి అయ్యాయి. పంచాయతీ ఎన్నికలైనప్పటికీ…సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో

ఏకగ్రీవాలపై దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చిన నిమ్మగడ్డ!

Vasishta Reddy
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి.  నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వర్సెస్‌, వైసీపీగా ఏపీ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. అయితే.. వైసీపీ నేతలు ఎన్ని

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ జరుగుతోంది : సీఎం జగన్‌

Vasishta Reddy
చిత్తూరు జిల్లాలో ఇవాళ సీఎం జగన్‌ పర్యటించారు. ఈ సందర్బంగా శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌

చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం…

Vasishta Reddy
చిత్తూరు జిల్లాలో ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. పందుల కోసం వేటాడుతుండగా.. నాటు తుపాకీ మిస్‌ ఫైర్‌ కావడంతో ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన

టీడీపీలో మరో విషాదం.. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే మృతి

Vasishta Reddy
తెలుగుదేశం పార్టీ లో మరో విషాదం నెలకొంది. టీడీపీ పార్టీ సీనియర్‌ నేత, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ గురువారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా

స్కూల్ పరిధిలోనే స్టూడెంట్ పై ఆత్యాచారం…

Vasishta Reddy
మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకు మన దేశంలో భారీగా పెరిగి పోతున్నాయి. చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నా నేరాల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.  దేశంలో