రాజకీయ జీవితంపై మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తవణంపల్లి మండలం దిగువమాఘంలో అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ భవనానికి భూమిపూజలో పాల్గొని గల్లా అరుణకుమారి
నగిరి ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణిపై అరెస్టు వారెంట్ జారీ అయింది. పరువునష్టం కేసులో సెల్వమణి విచారణకు హాజరుకాకపోవడం వల్ల చెన్నైలోని జార్జి టౌన్ కోర్టు
చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డుప్రమాదంపై సినీ హీరో, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఎంతో సంతోషంతో
చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డుప్రమాదం పై పలువురు ముఖ్యనేతలు విచారం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్, టిడిపి చీఫ్ చంద్రబాబుతో పాటులోకేష్,
*స్పాట్ ఏడుగురు మృతి..ఆస్పత్రిలో మరొకరరు మృతి.. *బాకరాపేట ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం *ఈ రోజు నిశ్చితార్ధానికి హాజరుకావాల్సి ఉండగా ప్రమాదం. ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర
*చిత్తూరు జిల్లా చంద్రగిరి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.. *కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి.. * రెండేళ్ల పాపతో పాటు ముగ్గురు మృతి.. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా
చిత్తూరు: మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో మండలం దేవరాజపురం గ్రామంలో కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
ఇన్నాళ్లు ఎడమొహం… పెడమొహంగా ఉన్న రాజకీయ వైరం బహిర్గతమైంది. నగరి ఎమ్మెల్యే రోజా స్థానిక సంస్థల ఎన్నికలసమయంలో ఒక వర్గానికే అవకాశం కల్పించారని గొడవలు చోటుచేసుకున్నాయి. తాజాగా
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్నాహ్నం తిరుపతి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
గతంలో ఎన్నడూ లేనంతగా తిరుమల తిరుపతి లో కురుస్తున్న భారీ వర్షాలకు భక్తులు మరియు స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసును కలిచివేస్తున్నాయని
చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలుడు తేజస్ రెడ్డి దారుణ హత్య గురైయ్యాడు. అభం శుభం తెలియని చిన్నారిని పొట్టన పెట్టుకున్నారు. వివార్లాలోకి వెళితే ఆంధ్రప్రదేశ్