చైనాలో మరో దారుణం చోటుచేసుకుంది. బొగ్గు గనులలో మరో ప్రమాదం జరిగింది. అక్కడి శ్రామికులు దాదాపు 23 మంది మరణించారు. దాంతో అక్కడ విషాద మేఘాలు అలముకున్నాయి.
చైనావైరస్ అయిన కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. వ్యాక్సిన్ కోసం చైనా ప్రయత్నాలు చేస్తున్నది. ప్రపంచంలో కరోనా మహమ్మారి వ్యాపించడానికి చైనానే కారణం అని ఇప్పటికే ప్రపంచదేశాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఇదిలా
అమెరికాకు చైనా షాక్ ఇచ్చింది. అయితే గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాకు సంబంధించిన అనేక కంపెనీలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. టిక్ టాక్ తో పాటుగా కొన్ని
అప్రియాతి అప్రియమైన, అపూజ్యనీయులైన చైనా బావగారికి, మీ వియ్యంకుడు ఛీత్కరించుకుంటూ… వ్రాయునది. కుశలమూ, కాకరకాయా ఏమీ లేవు. మీ దరిద్రాన్ని మాకంటగట్టాక మీరు క్షేమంగానే ఉండి ఉంటారు.
పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనా ఉప విదేశాంగమంత్రి కాంగ్ జున్యు పాక్ లో పయటిస్తున్నారు. ఇండియా, పాకిస్థాన్ల మధ్య
ప్రపంచంలో నెంబర్ వన్ కావాలని ప్రస్తుతం అనేక రాజ్యాలు/దేశాలు పోటీపడుతున్న విషయం తెలిసిందే. అందుకే యుద్దాలు వస్తాయేమో అని ఎవరికి వారు అత్యంత అధునాతన యుద్ధ సామాగ్రిని
చైనా ప్రతిచిన్న విషయానికి అతిగా స్పందించడం చూస్తుంటే, ఆ దేశం ఎందుకో అభద్రతా భావనలో(బహుశా దేశం అంతా వృద్దులు ఎక్కువగా ఉండటంతో, ఎవరైనా తమదేశాన్ని ఇదే అదునుగా