ఛత్తీస్గఢ్ ఘటనలో మరణించిన ఏపీ రాష్ట్రానికి చెందిన అమరజవాన్ల కుటుంబాలకు రూ.30లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు సీఎం వైయస్.జగన్. ఛత్తీస్గఢ్ ఘటనలో జవాన్ల మృతిపట్ల తీవ్ర
ఛత్తీస్గఢ్ లోని మరో దారుణం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు జవాన్లు తమ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. దీంతో కోబ్రా బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ నితిన్