telugu navyamedia

CEC Sunil

బ్యాలెట్‌ పద్ధతిని అమలుచేసే ప్రసక్తే లేదు: సునీల్‌ అరోడా

దేశవ్యాప్తంగా ఈవీఎంల ట్యాంపరింగ్ పై ఆరోపణలు వెళ్లువిరుస్తున్న నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) సునీల్‌ అరోరా స్పందించారు. మళ్లీ బ్యాలట్‌ పద్ధతిని అమలుచేసే ప్రసక్తి లేదని ఆయన