కర్ణాటకలోని బీదర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు కంటైనర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చిన్నారి సహా ఐదుగురు మృతి చెందగా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కారు బీభత్సం సృష్టించింది. పెద్దమ్మ గుడి వద్ద అతివేగంతో డివైడర్ను ఢీకొట్టింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే.. మద్యం మత్తులో
*ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. * టైర్ పేలి..లారీని ఢికొన్నకారు..కారులో మంటలు.. *ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం.. ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విషాదం చోటు చేసుకుంది. ఓవర్ స్పీడు కారణం ముక్కుపచ్చలారని బాలుడు బలైపోయాడు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న ఓ కారు చేసిన బీభత్సం సృష్టించింది.
గుంటూరు జిల్లాలో రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. సంక్రాంతి పండగ వేళ వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పిన్నెల్లి
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఖమ్మం నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు మానకొండూరులో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటినతర్వాత కేపీహెచ్బీ బ్రిడ్జిపై టిప్పర్ను ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి
పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామ సమీపంలోని గాడిదల గండి గుట్ట అటవీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెల్లంపల్లి నుంచి హనుమకొండకు
కరీంనగర్ జిల్లాలోని చిన్న మల్కనూరు వద్ద వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తృటిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ఆదివారం ఉదయం నరసరావుపేట- చిలకలూరిపేట మార్గంలో వెళుతుండగా పుల్లారావు కారును మరో
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. నల్లగొండలో తనకు జరిగే పౌర సన్మానం కార్యక్రమం లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి