ఐపీఎల్ లో అద్భుతంగా రాణించి ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్లోని సెకండ్ మ్యాచ్ తో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్లను లెక్కించే ప్రక్రియను ఎందుకు మార్చారో అర్థంకావడం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. టెస్ట్ చాంపియన్షిప్కు సంబంధించిన రూల్స్ను అంతర్జాతీయ