ఏపీలో ప్రస్తుతం వరుస ఎన్నిక్లను జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈనెలలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారంతో బీజేపీ ఊపందుకోగా..
తెలంగాణలో కూడా ఎన్నికల వేడి రాజకుంటుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరుగుతుండటంతో పార్టీలు తమ శస్త్రాలను బయటికి తీస్తున్నాయి. ఈ ఎన్నికలో నోముల భగత్ను రంగంలోకి
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ప్రారంభించేసాయి. ఇవాళ్టితో నామినేషన్ల విత్ డ్రా ఘట్టం కూడా పూర్తయింది. ప్రస్తుతం
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి, బీజేపీ అభ్యర్థి రవికుమార్ నాయక్ మధ్యే పోటీ. ఇక, అన్ని
ఏపీలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు కూడా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తెలంగాణ బీజేపీ
తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు నిన్నటితో ప్రచారం ముగిసింది. అయితే తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రచారం నిర్వహించుకుంటున్నాయి. ఇప్పటి వరకు 578 వార్డులు ఏకగ్రీవం కాగా, అందులో 570 వార్డులను వైసీపీ సొంతం చేసుకుంది. ఇందులో
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని టీడీపీ ప్రచారం నిర్వహిస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం బాధ్యతలను
ఈరోజు కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి ని సాధించిందని అన్నారు. ఇన్ని సంవత్సరాల్లో ఎలాంటి గొడవలు జరగలేదన్న ఆయన రాష్ట్రమంతటా ప్రజలందరు