రైతులను ఆదుకునేందుకు అనేక చర్యలు: కేంద్రమంత్రి జవదేకర్
రైతులను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నామని కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. కేంద్రకేబినెట్ సమావేశమనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేబినెట్ భేటీలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు.