ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ఇక లేరు. మహారాష్ట్ర ముంబయి సమీపంలోని పాల్ఘర్ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.
ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంస్థలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కర్నాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. తమ అంతర్గత వ్యాపార విధానాలపై సీసీఐ