చైనాలో పురుడుపోసుకున్న కరోన వైరస్ క్రమంగా అన్నీ దేశాలకు విస్తరిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు
మనిషి టెక్నాలజీ విషయంలో ఎంతలా అభివృద్ధి చెండుతున్నాడో ? అంతలా మానవ విలువల విషయంలో దిగజారి పోతున్నాడు. క్షణిక సుఖాల కోసం వావీ వరసలు కూడా మరిచిపోతున్నాడు.
తెలంగాణలో రోజు రోజుకు మిస్సింగ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ శివారులో అన్నాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కుంట్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.