టోక్యో పారాలింపిక్స్ లో భారత్ తన జోరును కొనసాగుంది. ఇప్పటికే పలు పతకాలు సాధించిన భారత్… బ్యాడ్మింటన్(SL3)లో భారత్ తొలి స్వర్ణం చేజిక్కించుకుంది. ప్రపంచ నంబర్ వన్
ఒలింపిక్స్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. 41 ఏళ్ల తరువాత హాకీ జట్టు ఒలింపిక్స్లో పతకం సాధించింది. టోక్యో నడిబొడ్డున్న త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జయాహో భారత్ అనే
టోక్యో ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్లో లవ్లీవా బొర్గొహెయిన్ చరిత్ర సృష్టించింది. కాంస్యపతకం సాధించింది. ఒలింపిక్స్లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్గా లవ్లీనా నిలిచింది. సెమీస్లో లవ్లీవా