కరోనా విజృంభణ.. ఇండియాలో ఒకే రోజు 2 లక్షలకు చేరువలో కేసులుVasishta ReddyApril 14, 2021 by Vasishta ReddyApril 14, 20210348 దేశంలో కరోనా విలయం మరింత ఉదృతం అవుతోంది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 1,85,190 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదవగా 1026 మంది మృతి చెందారు. Read more