ద్రౌపది ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం వచ్చిందని, స్వచ్ఛందంగా ప్రజలే సంబరాలు జరుపుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ద్రౌపది ముర్ము నివాసానికి కుటుంబ
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పోలవరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం అంశాన్ని వివాదం సృష్టించి టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.
బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులోఊరట దక్కింది. ఓ టీవీ ఛానల్ మహ్మద్ ప్రవక్తపై ఆమె ఇటీవల చేసిన కామెంట్స్ దేశంలో తీవ్ర వివాదానికి కారణమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని కేంద్ర హోంశాఖ మరోసారి స్పష్టం చేసింది. మంగళవారం లోక్సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రత్యేక హోదాపై
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మొదలైంది. సోమవారం ఉదయం 10 గంటలకు పోలింగ్ను ప్రారంభించారు. ఎంపీలు పార్లమెంట్లో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో ఓటు వేయడం మొదలుపెట్టారు. సాయంత్రం
*నేటి నుంచే పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం *32 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11
జూలై 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర సర్కారుపై పోరాటానికి టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్
తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ దేశవ్యాప్త ఉద్యమం లేవనెత్తనుంది.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమర శంఖం పూరించనున్నారు. ఇందుకు పార్లమెంట్ వర్షాకాల
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. మంత్రి కేటీఆర్