telugu navyamedia

BJP

రాష్ట్రపతి ఎన్నికైన ద్రౌపది ముర్ము : దేశంలో కొత్త ఉత్సాహం వచ్చింది..

navyamedia
ద్రౌపది ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం వచ్చిందని, స్వచ్ఛందంగా ప్రజలే సంబరాలు జరుపుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  ద్రౌపది ముర్ము నివాసానికి కుటుంబ

కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ది చీక‌టి ఒప్పందం..-కేసీఆర్‌కు ఈడీ విచారణ తప్పదు

navyamedia
*కేసీఆర్‌పైనా ఈడీ, సీబీఐ కేసులు పెడ‌తారు.. *క‌చ్చితంగా కేసీఆర్ ఈడీ, సీబీఐ విచారణకు హాజ‌రు కావాల్సి వ‌స్తాది. *కాంగ్రెస్‌, టీఆర్ ఎస్‌ది చీక‌టి ఒప్పందం.. తెలంగాణ సీఎం

పోలవరాన్ని ప్రశ్నిస్తే తెలంగాణ ఏర్పాటు ను ప్రశ్నించినట్లే..సోము ఘాటు వ్యాఖ్యలు

navyamedia
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు‌ పోలవరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం అంశాన్ని‌ వివాదం సృష్టించి టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌ని ఆయన ఆరోపించారు.

సుప్రీంకోర్టులో నుపుర్ శర్మకు ఊరట..ప్రాణహాని ఉంది నిజమే..అప్ప‌టివ‌ర‌కు చర్యలు తీసుకోవద్దు

navyamedia
బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులోఊరట దక్కింది. ఓ టీవీ ఛాన‌ల్ మహ్మద్ ప్రవక్తపై ఆమె ఇటీవల చేసిన కామెంట్స్ దేశంలో తీవ్ర వివాదానికి కారణమయ్యాయి.

ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం-పార్లమెంట్ సాక్షిగా తేల్చిచెప్పిన కేంద్రం

navyamedia
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టానికి ప్ర‌త్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని కేంద్ర హోంశాఖ మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. మంగళవారం లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రత్యేక హోదాపై

ముగిసిన రాష్ర్ట‌ప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌..ఏపీ తెలంగాణ‌లో ఓటు వేయని ఎమ్మెల్యేలు వీరే..

navyamedia
భార‌త అత్యున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ

ప్రారంభ‌మైన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌..

navyamedia
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. సోమవారం ఉదయం 10 గంటలకు పోలింగ్‌ను ప్రారంభించారు. ఎంపీలు పార్లమెంట్‌లో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో ఓటు వేయడం మొదలుపెట్టారు. సాయం‍త్రం

కాసేప‌ట్లో ప్రారంభం కానున్నపార్లమెంట్ వర్షకాల సమావేశాలు..

navyamedia
*నేటి నుంచే పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం  *32 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్ర‌ ప్రభుత్వం పార్లమెంట్ వర్షకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11

కేంద్రంపై పోరుకు సిద్ధం.. ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం

navyamedia
జూలై 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర సర్కారుపై పోరాటానికి టీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌

ఇదే బీజేపీ పార్లమెంటరీ బాష .. సరైందేనా ? – కేంద్రంపై కేటీఆర్ ఫైర్

navyamedia
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో ప్రధాని సహా ఆ పార్టీ నేతలు మాట్లాడిన అన్

కేంద్రంపై పొరాటానికి కేసీఆర్ స‌మ‌ర‌శంఖం : పార్టీ ఎంపీలతో కేసీఆర్​ భేటీ.. ఆ అంశాలపై దిశానిర్దేశం

navyamedia
తెలంగాణ‌లో బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ దేశవ్యాప్త ఉద్యమం లేవనెత్తనుంది.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమర శంఖం పూరించనున్నారు. ఇందుకు పార్లమెంట్ వర్షాకాల

ముందస్తు ఎన్నిక‌ల‌పై కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

navyamedia
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. మంత్రి కేటీఆర్‌