telugu navyamedia

BJP

జేడీయూ నుంచి బీజేపీలో ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్…

Vasishta Reddy
ఈ మధ్యే బీహార్ లో ఎన్నికలు జరిగాయి. అందులో జేడీయూ, బీజేపీ కూటమి విజయం సాధించిన విశాతం తెలిసిందే. అయితే తాజాగా బీహార్ సీఎం, జేడీయూ అధినేత

మా సిబ్బందిని బీజేపీ వారు బెదిరించారు ; ఆమ్ ఆద్మీ పార్టీ నేత

Vasishta Reddy
ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చడ్డా మాట్లాడుతూ… ఢిల్లీ జల్‌దల్ బోర్డు ఆఫీసులో బీజేపీ వారు విధ్వంసం చేశారని అన్నారు. అంతేకాకుండా ఆఫీసు సిబ్బందిని బెదిరించారని

కేసీఆర్ ఢిల్లీ టూర్ అడ్డం తిరిగింది : బండి

Vasishta Reddy
ఖమ్మం తో పాటు వరంగల్, సిద్దిపేట లకు చెందిన తెరాస నేతలు బీజేపీ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

కాలినడకన రాష్ట్రపతి భవన్‌కు రాహుల్‌

Vasishta Reddy
నేడు రాష్ట్రపతి భవన్ కు కాలినడకన రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది. రైతుల ఉద్యమంపై రాహుల్ గాంధీ

ఎన్నికల అయిపోయాక..కేసీఆర్ మళ్ళీ బయటకి రావడం లేదు

Vasishta Reddy
పదవుల కోసం ఆలోచన చేయని వ్యక్తి పీవీ నరసింహ రావు అని… దేశంలో మెజార్టీ ప్రజల నిర్ణయం మేరకు రామ జన్మభూమి కోసం పీవీ తమ పాత్ర

మోడీ పేరు గిన్నిస్‌ బుక్‌లో ఎక్కించాలి ; కాంగ్రెస్‌ నేత

Vasishta Reddy
మాజీ మంత్రి శంకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ – వైద్యం పట్ల తనకున్న ఆలోచనలు చెప్పాలని మీడియా ముందుకు వచ్చానని… ప్రధాన మంత్రి మోడీ

సీఎం కేసీఆర్‌ హామీలు.. పిట్టలదొర కబుర్లే : విజయశాంతి

Vasishta Reddy
సీఎం కేసీఆర్‌పై మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి ఫైర్‌ అయ్యారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ… పిట్టలదొర కబుర్లేనని మండిపడ్డారు. ” తెలంగాణ సర్కారు అస్తవ్యస్త

నా కలకు కేసీఆర్‌ దెబ్బకొట్టాడు : బాబు మోహన్‌

Vasishta Reddy
కేంద్ర నిధులపై తెలంగాణ మంత్రులకు ఏ మాత్రం అవగాహనే లేదని బాబు మోహాన్‌ ఫైర్‌ అయ్యారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కాన్సాన్ పల్లి గ్రామంలో పార్టీ

మమతా ఆధ్వర్యంలోనే నడ్డాపై దాడి : అమిత్‌ షా

Vasishta Reddy
బీజేపీ పార్టీ ఇప్పుడు బెంగాళ్‌పై కన్నేసింది. ఎలాగైనా మమతా సర్కార్‌కు చెక్‌ పెట్టె దిశగా అడుగులేస్తోంది. అయితే.. తాజాగా పశ్చిమ మిడ్నాపూర్‌లో బీజేపీ పార్టీ నిర్వహించిన బహిరంగ

టీఎంసీకి ఎదురుదెబ్బ.. బీజేపీలోకి 11 మంది ఎమ్మెల్యేలు..!

Vasishta Reddy
బీజేపీ పార్టీ ఇప్పుడు బెంగాళ్‌పై కన్నేసింది. ఎలాగైనా మమతా సర్కార్‌కు చెక్‌ పెట్టె దిశగా అడుగులేస్తోంది. తాజాగా.. మమత భేనర్జీకి ఊహించని షాక్‌ ఇచ్చింది బీజేపీ. ఇటీవల

దేశానికి దేవుడు అన్ని ఇచ్చారు.. వాటితో పాటు చైనా, పాకిస్తాన్ లను కూడా

Vasishta Reddy
చైనా అతి పెద్ద పోటీదారు ఇండియా అని.. అందుకే ఇండియాని ఆపేందుకు చైనా విశ్వ ప్రయత్నం చేస్తోందని బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ అన్నారు. ఇండో చైనా

ఆలయాలు, దేవుళ్ళు తప్ప ప్రజా సమస్యలు బండి సంజయ్ కి గుర్తుకురావా…

Vasishta Reddy
ఆలయాలు, దేవుళ్ళు తప్ప పేదల ఇబ్బందులు బండి సంజయ్ కి గుర్తుకురావా అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్‌ అయ్యారు. యూపీఏ ప్రభుత్వం లో క్రూడాయిల్, సిలిండర్ ల