ఆ ఎమ్మెల్యే గబ్బిలంలా పట్టి పీడిస్తున్నాడు…
బాన్సువాడలో వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా చేపట్టిన బహిరంగ సభలో… బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పోచారం గబ్బిలంలా పట్టి పీడిస్తున్నాడని.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు.