telugu navyamedia

bjp mp

నాతో చర్చించిన తర్వాతే ఈటల ఢిల్లీ వెళ్ళారు : కిషన్ రెడ్డి

Vasishta Reddy
ఈటల రాజేందర్ ఢిల్లీ ఢిల్లీ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈటల బీజేపీలో చేరిపోయాడు అని అందరూ నిర్ధారించుకున్నారు. అయితే ఈటల బీజేపీలో చేరికపై కేంద్రమంత్రి

కిషన్ రెడ్డి : ఇప్పటి వరకు ఈటల నన్ను కలవలేదు.. కానీ..?

Vasishta Reddy
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో మీటింగ్ పై పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన నన్ను కలిసేందుకు సంప్రదించిన మాట

తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది : బండి

Vasishta Reddy
తెలంగాణ ఆయుష్మాన్ భార‌త్ అమ‌లు చేయాల‌ని సిఎం కెసిఆర్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేర‌కు ఆరోగ్య‌శ్రీ ట్ర‌స్ట్‌కు ఉత్త‌ర్వులు కూడా జారీ

ప్రజల సహకారం లేనిదే ఈ మహమ్మరిని అరికట్టలేం…

Vasishta Reddy
బొల్లారం లోని కంటోన్మెంట్ ఆసుపత్రిని సందర్షించి వ్యాక్సినేషన్ ను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. వెంటనే ఆసుపత్రిని కోవిడ్ గా కన్వర్ట్ చేయమని, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నుంచి

కోవిడ్ పేషేంట్ ను ఎలా అరెస్ట్ చేస్తారు : బండి

Vasishta Reddy
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా… అరాచక రాజ్యంలో ఉన్నామా? అరెస్టులు చేయడం, నెలల తరబడి జైల్లో పెట్టడమే కేసీఆర్ పనిగా

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బండి సవాల్…

Vasishta Reddy
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొత్త ఛాలెంజ్ ను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇచ్చారు. అయితే డ్రగ్స్ అంశంపై బండి మాట్లాడుతూ… అసెంబ్లీలో కరోన టెస్టులకు

షర్మిల వ్యాఖ్యల పై స్పందించిన ఎంపీ అరవింద్…

Vasishta Reddy
వైఎస్ షర్మిల అన్ని జిల్లాల నేతలు, వైఎస్ అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.  లోటస్ పాండ్ లో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం

మంత్రి హరీష్‌ రావు పై బండి ఫైర్…

Vasishta Reddy
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… మంత్రి హరీష్‌రావు అగ్గిపెట్టె కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారని కామెంట్ చేశారు.. తెలంగాణ ఉద్యమంలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న

బీజేపీ చేసిన ఆందోళనల కారణంగానే పీఆర్సీ వచ్చింది : బండి

Vasishta Reddy
పీఆర్సీ కోసం బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేశారు, రక్తం చిందించారు, జైలు పాలు కూడా అయ్యారు. బీజేపీ చేసిన ఈ ఆందోళనలు, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనం

అనుమానాస్పద రీతిలో మరణించిన బీజేపీ ఎంపీ…

Vasishta Reddy
అనుమానాస్పద రీతిలో హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ మరణించారు. ఎంపీ రామ్ స్వరూప్ శర్మ ఢిల్లీలోని తన నివాసంలో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించారు.  ఈ కేసును

సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఆగ్రహం…

Vasishta Reddy
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… బైంసా లో మానవ హక్కుల ఉల్లంఘన , రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. ఈ ప్రభత్వం పోలీసులను ఎంఐఎం చెప్పు

బీజేపీ ఎంపీకి సవాల్ విసిరిన టీఆర్ఎస్ ఎంపీ…

Vasishta Reddy
ఎమ్మెల్సీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రత్యర్థుల పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. అయితే తాజాగా బీజేపీ నేతలకు సవాల్ విసిరారు టీఆర్ఎస్ ఎంపీ