క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి రోజు నుంచి ఇళ్ల స్థలాల పంపిణి…Vasishta ReddyDecember 17, 2020 by Vasishta ReddyDecember 17, 20200558 నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిధిగా విజయవాడలో బిసి సంక్రాంతి సభ జరిగింది. 56 బిసి కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత సీఎం జగన్ మాట్లాడారు. Read more