టీమిండియా ఏ ఒక్కరిపైనో ఆధారపడదన్నాడు భారత యువ స్పిన్నర్ అక్షర్ పటేల్. ‘విరాట్ కోహ్లీ ఒక్కడిపైనే ఒత్తిడి ఉండదు. జట్టులో సీనియర్లు ఎంతోమంది ఉన్నారు. అంతేకాకుండా కుర్రాళ్లు
సన్రైజర్స్ హైదరాబాద్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఢిల్లీ తరపున అక్షర్ పటేల్ సూపర్ ఓవర్ వేయగా.. అతని
ఐపీఎల్ 2021 సీజన్లో ఇప్పటికే నాలుగు మ్యాచ్లాడిన ఢిల్లీ క్యాపిటల్స్.. మూడింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. తమ తదుపరి మ్యాచ్ను సన్రైజర్స్ హైదరాబాద్తో
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టును అక్షర్ పటేల్ దెబ్బ తీసాడు. అక్షర్ వేసిన రెండు ఓవర్లలోనే ఓపెనర్లను
టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అరంగేట్రం టెస్టులోనే అదరగొట్టాడు. చెన్నై చెపాక్ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో అక్షర్ 5 వికెట్లు తీసి
చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 227 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. దీంతో జట్టు కూర్పుపై మేనేజ్మెంట్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.