*కడప స్టీల్ ప్లాంట్ పై ప్రశ్నోత్తరాల్లో చర్చ *కడప స్టీల్ ప్లాంట్ ఎప్పటికి పూర్తి చేస్తారు *మూడేళ్ళు పూర్తవుతుంది..ఒక్క ఇటుక కూడా వేయలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ
*వైసీపీ లాగా టీడీపీ గాలికి పుట్టిన పార్టీ కాదు.. *టీడీపీ అధికారంలోకి రాగానే కార్యకర్తలదే అధికారం *మంత్రులు బస్సు యాత్రలో వస్తుంది..అలీబాబా 40 దొంగలు వైసీపీ లాగా
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉందని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రజల మద్దతు టీడీపీకి ఉందని అన్నారు. జగన్ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారని,
ఏపీలో ప్రస్తుతం వరుస ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఓ ఎన్నికలు పూర్తయే సరికి మరొకటి వస్తున్నాయి. ఇక తాజాగా అక్కడ పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది.
అగ్రవర్ణాలకు పెద్ద పదవులు ఇస్తున్నారన్నారు. తిరుపతి పవిత్రతను దెబ్బతినే విధంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని సంక్షేమం పేరుతో మాయ మాటలు చెబుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు