కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు అయ్యింది. విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై శ్రీకోదండరామాలయం శంకుస్థాపన సమయంలో విధులకు
విజయనగరం జిల్లా రామతీర్థంలో ఆలయ పునర్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. బోడికొండపై రామాలయ
విజయనగరం జిల్లాలో రామతీర్థంలోని బోడికొండపై మళ్ళీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోదండ రామాలయం పునర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. దాదాపు .3కోట్ల వ్యయంతో నిర్మించనున్న శ్రీ కోదండ
ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే ఈ నిర్ణయంపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అశోక్గజపతిరాజు కూడా
విజయనగరం పట్టణ టీడీపీ కమిటీ తో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన అశోక్ గజపతిరాజు ఆయన కీలక కామెంట్స్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు రిలీజ్ కావడం సంతోషంగా ఉందన్న
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టిఆర్ 25 వ వర్ధంతి సందర్భంగా విజయనగరంలోని కోట జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు టీడీపీ పొలిట్