ఇక్కడ ప్రజలు బ్రతికి ఉన్నంతకాలం కలిసే ఉంటారు.. అది చూసి మీరు ఓర్వలేకపోతే.. మా సమస్య కాదు..: ఒవైసీ
ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పుల్వామా దాడికి మూలాలు పాకిస్థాన్లోనే ఉన్నాయని అన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాకిస్థాన్, పాక్