దేశంలో కరోనా రోజు రోజుకి విజృంబిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది సినీ సెలబ్రిటీలే ఉన్నారు. ఇప్పటికే పలువురు నటులు కరోనా బారిన పడ్డారు.
ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్తో చేయనున్న ఆదిపురుష్ కూడా