ఏపీలో ఈ మధ్యే పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరూ మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికల హడావుడిలో ఉన్నాయి. ప్రచారం నిర్వహించుకుంటున్నాయి. ఈనెల 10 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి.
ఏపీలో ఎన్నికలు సమయంలో ఎన్నికల కమిషన్ వైన్ షాపులను బంద్ చేయడానికంటే ముందే నో స్టాక్ బోర్డులు పెట్టుకున్నాయి వైన్ షాపులు. దాంతో మందుబాబులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అయితే ఏపీలో ఇప్పటికే సరైన
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ తగ్గుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 8.90 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నెల రోజుల క్రితం వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండేవి. కానీ, ఇప్పుడు కేసులు వందకు
పోలీసులు, వాలంటీర్లు, డబ్బులతో ఎన్నికల్లో వైసీపీ గెలుపొందుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు నామినేషన్ వేయాలి.. ఎవరు విత్ డ్రా చేయాలో పోలీసులే అదేశిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏకగ్రీవం
మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని.. ఈజ్ ఆఫ్ డూయింగ్
ప్రస్తుతంలో ఏపీలో రెండు విషయాలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. అందులో ఒక్కటి పంచాయితీ ఎలక్షన్. మరొకటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ. అయితే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేసేందుకు సిద్దమౌతున్న సంగతి తెలిసిందే.
వివిధ రాజకీయ పార్టీ నేతలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారు. సమావేశానికి వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల సహా వివిధ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. మరణించిన అభ్యర్ధుల స్ధానంలో వచ్చిన
ఏపీ సచివాలయ ఉద్యోగులకు షాక్ తగిలింది. బయోమెట్రిక్ హాజరుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బయోమెట్రిక్ చేయకపోతే ఆ రోజుకు జీతం పడదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటికి ఆహ్వానం అందింది. కరోనా సమయంలో పరిశ్రమలకు సంబంధించిన కార్యక్రమాలపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసలు కురిపించింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కృషిని
ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడేక్కుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే.. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్, వైసీపీపై టీడీపీ నేత నారా లోకేష్ మరోసారి