ఒంగోలులో నిర్వహించేది టీడీపీ మహానాడు కాదు, అది వల్ల కాడు అంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టోను తుంగలో తొక్కింది
శ్రీకాకుళం జిల్లా రాజాంలో వాలంటీర్లకు సేవ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో కలిసి స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. దేశంలోనే వాలంటీర్
టీడీపీ మాజీ ఎమ్మెల్యే రవికుమార్ కు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల పరిషత్ ఎన్నికల సమయంలో ఆమదాలవలస
స్వగ్రామం తొగరాంలో ఓటు హక్కును వినియోగించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ… భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు ఊపిరి అని.. ప్రజలు వారికి నచ్చిన వారికి ఓటు
మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తన స్వగ్రామమైన తొగరాంలో కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. తొగరాంలో ఓటువేయడం సంతోషంగా ఉందన్న
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2వ రోజు సమావేశాలు కూడా వాడివేడిగా సాగుతున్నాయి ఈరోజు స్పీకర్ కు చంద్రబాబుకు మధ్య వాగ్వాదం చోటు