telugu navyamedia

AP Rajbhavan Visit CS Subramanyam

ముస్తాబవుతున్న ఏపీ రాజ్ భవన్.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్

vimala p
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా బిశ్వ భూషణ్‌ హరిచందన్‌‌ను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఏపీ రాజ్‌భవన్