ఆంధ్రప్రదేశ్ ఏమైనా సీఎం జగన్ కు సొంతమా అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. తన నియోజవర్గానికి తాను వెళ్తానంటే జగన్కి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్ధం
ఏపీ మంత్రి పేర్నినాని పోలీసులపై విరుచుకుపడ్డారు. కారు అడ్డుగా ఉంది తియ్యండి’ అన్నందుకు ..‘ఏం తమాషాలు చేస్తున్నా రా అంటూ కోపంతో ఊగిపోయారు.. మర్యాదగా ఉండదు..నా కారునే
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో తెలంగాణ నిజమాబాద్కు చెందిన ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లి, కుమారుడు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు.
ఏపీలో నిన్న నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరిగిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీలుగా లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, రమేష్ యాదవ్ ప్రమాణ స్వీకారం
ఆంధ్ర పోలీస్ శాఖ టెక్నాలజీ వినియోగంలో మరోసారి సత్తా చాటింది. జాతీయస్థాయిలో పోలీస్ శాఖలో టెక్నాలజీ వినియోగం పై నిన్న స్కోచ్ గ్రూప్ ప్రకటించిన 18 అవార్డులలో ఐదు