అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు అమరావతి రైతులు చేపట్టే మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దరఖాస్తును పరిశీలించి అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు విచారణల సందర్భంగా వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇచ్చింది. సీబీఐ కోర్టులో రోజువారీ విచారణకు వ్యక్తిగత
*ఏపీ హైకోర్టులోనూతన జడ్జిల ప్రమాణ స్వీకారం *ఏడుగురు కొత్త జడ్జిలు ప్రమాణ స్వీకారం ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన జడ్డీలతో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణకు హైకోర్టు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది. విద్యాశాఖలో బిల్లుల చెల్లింపుపై ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత , మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేత కేసులో ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఇంటికి గోడ తిరిగి
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నిందితుల్ని అరెస్టు
*అమరావతి రాజధానిగా అభివృద్ధి చేయాలి.. *అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలి *అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించొద్దని *రాజధానిపై ఇప్పటివరకు 125 ఫిటిషన్లు దాఖలు..