ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి విపక్షాల తీరుపై మండిపడ్డారు. అన్ని వర్గాలకు మంచి జరుగుతుంటే.. ఎర్ర జెండా వెనక.. పచ్చ జెండా ఉందని జగన్ విమర్శించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేశారా?..ఈ నెలలోనే పునర్వ్యవస్థీకరించదలచుకున్నారా? కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. వైఎస్ జగన్ తన కొత్త
‘డ్రగ్స్’ వ్యవహారంలో రాష్ట్రానికి సంబంధం లేకపోయినా ప్రతిపక్ష పార్టీ దుష్ఫ్రచారం చేస్తోందని సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు, వెబ్సైట్లు అసత్య ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయని
గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన కార్యక్రమం ‘క్లీన్ ఆంద్రప్రదేశ్ (క్లాప్)–జగనన్న స్వచ్ఛ సంకల్పం’. ఈ కార్యక్రమాన్ని గాంధీ జయంతి
ఈరోజు జాతిపిత మహత్మాగాంధీ 152వ జయంతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాపూజీకి ఘన నివాళులు అర్పించారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోషన్ రెడ్డి ఓవైపు రాజకీయాలు.. మరోవైపు సీఎం బాధ్యతలు.. ఇదే సమయంలో ఫ్యామిలీకి కూడా తగిన సమయాన్ని కేటాయిస్తారు. జగన్… ప్రతిపక్ష నేతగా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఈ రోజు (బుధవారం) కరోనా మహమ్మారిపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఆక్సీజన్
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో గురువారం ‘జగనన్న పచ్చ తోరణం-వన మహోత్సవం’
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంతో నేడు కోవిడ్ నియంత్రణ, వైద్యరంగంలో నాడు-నేడుపై సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్తో పాటు సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య