telugu navyamedia

AP Assembly

స‌భ‌నుంచి వారిని బయటకు తోసేయండి : ఆగ్రహంతో ఊగిపోయిన స్పీకర్

navyamedia
*ఏపీ అసెంబ్లీలో ఆగ్రహంతో ఊగిపోయిన స్పీకర్ *అసెంబ్లీ నుంచి ఒక‌రోజు టీడీపీ స‌భ్యులు సస్పెన్ష‌న్‌ *స్పీక‌ర్ పోడియం ద‌గ్గ‌ర టీడీపీ స‌భ్యులు నినాదాలు *ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై చ‌ర్చించాల‌ని

కడప స్టీల్ ప్లాంట్ : మూడేళ్ళు పూర్త‌వుతుంది..ఒక్క ఇటుక కూడా వేయ‌లేదు..

navyamedia
*కడప స్టీల్ ప్లాంట్ పై ప్ర‌శ్నోత్త‌రాల్లో చ‌ర్చ‌ *కడప స్టీల్ ప్లాంట్ ఎప్పటికి పూర్తి చేస్తారు *మూడేళ్ళు పూర్త‌వుతుంది..ఒక్క ఇటుక కూడా వేయ‌లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ

ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల..

navyamedia
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. సాయంత్రం వరకూ నామినేషన్ల స్వీకరణ సాగనుంది. వైఎస్సార్‌సీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్‌ వేసే అవకాశం ఉంది.

కట్టని రాజధాని, కట్టలేని గ్రాఫిక్స్ గురించి ఉద్య‌మాలా?

navyamedia
కట్టని రాజధాని కోసం 1000 రోజులుగా కృత్రిమ ఉద్యమం.. అమ‌రావ‌తిపై నాకు ఎలాంటి వ్యతిరేక‌త లేదు.. అమ‌రావ‌తిలో రాజ‌ధాని తీసేయాల‌ని నేను అన‌లేదు.. విశాఖ‌, క‌ర్నూల్‌లో కూడా

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

navyamedia
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల‌రె స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. రాజధాని వికేంద్రీకరణపై స్వల్ప చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు

మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాల‌న్న‌దే సీఎం జ‌గ‌న్‌ ఉద్దేశం

navyamedia
*ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌పై అసెంబ్లీలో స్వల్పకాలిక చ‌ర్చ‌… *ఆనాడు క‌ర్నూలు రాజ‌ధానిగా ఉండేది.. *ఆనాటి స్వార్ధ రాజ‌కీయాల‌తో ఈ ప‌రిస్థ‌తి వ‌చ్చింది.. ఏపీ అసెంబ్లీలో పరిపాలనా వికేంద్రీకరణపై స్వల్పకాలిక

నా పుట్టుక గురించి ఎలా మాట్లాడుతారు?మరో అంబేద్కర్ వస్తేనే గాని దళితల‌కు న్యాయం జ‌ర‌గ‌దు..

navyamedia
త‌న పుట్టుక గురించి మంత్రి నాగార్జున వ్యాఖ్యలు చేయలేదని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి చెప్పారు. అసెంబ్లీలో

ముగిసిన బీఏసీ మీటింగ్: 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

navyamedia
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఐదు రోజుల పాటు సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఇవాళ, రేపు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నారు.

టీడీపీ పోయింది..త్వరలో జరగబోయేది టీడీపీ శవయాత్రే..

navyamedia
టీడీపీ నేత‌లు రాజ‌కీయ నిరుద్యోగులుగా మారిపోయారు అని జోగీ ర‌మేష్ ఎద్దేవ చేశారు. చంద్ర‌బాబు ఆదేశాల‌తోనే స‌భ‌ను అడ్డుకుంటున్నార‌ని త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయేది టీడీపీ శవ‌యాత్రే అని జోగీ

అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెడతాం- ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్

navyamedia
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఫైర్ అయ్యారు.. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ. ..స్వంత ప్రయోజనాల కోసం

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్: టీడీపీ ఎమ్మెల్యేలుతో క‌లిసి వ‌చ్చి ఓటు వేసిన చంద్ర‌బాబు

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొన‌సాగుతుంది. అసెంబ్లీలో జరుగుతున్న ఓటింగ్ లో మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు.. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా

రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు సీఎం జగన్ దే…

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో భారత నూతన రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొన‌సాగుతుంది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలింగ్ ను నిర్వహిస్తున్నారు. పోలింగ్ ప్రారంభమయిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ తన