కట్టని రాజధాని కోసం 1000 రోజులుగా కృత్రిమ ఉద్యమం.. అమరావతిపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు.. అమరావతిలో రాజధాని తీసేయాలని నేను అనలేదు.. విశాఖ, కర్నూల్లో కూడా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించింది. సెప్టంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 6వ తేదీ వరకు సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి అసైన్డ్ భూముల స్కాంలో ఐదుగురు అరెస్టు 1100 ఎకరాల అసైన్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలు 169.27 ఎకరాలకు సంబంధించి ఐదుగురు అరెస్టు మాజీ మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్లను బదిలీలు జరిగాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శనివారం ఉత్తర్వులు
మూడు రాజధానులు ఏర్పాటు వైసీపీ ప్రభుత్వం లక్ష్యం.. పాదయాత్ర పేరుతో విశాఖలో అల్లర్లు సృష్టించడానికి చంద్రబాబు వెళ్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు అమరావతిని మహానగరాలతో
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఫైర్ అయ్యారు.. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ. ..స్వంత ప్రయోజనాల కోసం
అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు అమరావతి రైతులు చేపట్టే మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దరఖాస్తును పరిశీలించి అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం.
సీపీఎస్పై ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. జీపీఎస్ పై పలు దఫాలుగా ఉద్యోగులతో చర్చించామని,
తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక దర్శనం టికెట్ల వ్యవహారంలో ఉత్తర ప్రదేశ్కు చెందిన సినీనటి అర్చన గౌతమ్ ఆరోపణలు చేయడం సంచలనం కలిగిస్తోంది. తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం
కుప్పంలోనే కుదేలైన చంద్రబాబు ఇక పులివెందులలో ఏం చేస్తాడంటూ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. పులివెందులని టచ్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఆయన నిలదీశారు.