కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కార్యాలయానికి ఆమ్రపాలి బదిలీ!
తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులను కేంద్ర సర్వీసులోకి బదిలీ చేశారు. జీహెచ్ఎంసీలో విధులు నిర్వహిస్తున్న ఆమ్రపాలి, కె.శశికిరణాచారి ఇద్దరు ఐఏఎస్ అధికారులను కేంద్ర సర్వీసులోకి