telugu navyamedia

Amaravathi

టీడీపీకి దిమ్మతిరిగే షాక్‌.. చంద్రబాబుకు సీఐడీ నోటీసులు జారీ

Vasishta Reddy
టీడీపీ పార్టీకి…2019 నుంచి అస్సలు అచ్చిరావడం లేదు. 2019 లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారం కోల్పోయిన టీడీపీ పార్టీ.. ఆ తర్వాత కీలక నాయకులను దూరం

రాజధాని భవనాల నిర్మాణాలపై జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

Vasishta Reddy
అమరావతి రాజధాని భవనాల నిర్మాణంపై మరో ముందడుగు వేసింది జగన్‌ ప్రభుత్వం. అసంపూర్తి భవనాల నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

గుడ్‌ న్యూస్‌ : ఏపీలో నేటి నుంచే ఇళ్ల పట్టాల పంపిణీ..!

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో అద్భుత కార్యక్రమానికి ఇవాళ నాంది పలకనుంది. ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించనుంది

జగన్ తన బావ కోసం చర్చిలకు నిధులు ఇస్తున్నారు…

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని బీజేపీ హామీ ఇస్తుందని… మా అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా క్లారిటీ ఇచ్చారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు అన్నారు.

రామానాయుడుకు మాట్లాడే అర్హత లేదు : జగన్‌ ఫైర్‌

Vasishta Reddy
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వేడి వాడిగా జరుగుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ, ప్రతి పక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా.. అధికార, ప్రతిపక్షాల

నివర్ తుఫాన్‌… ఏపీకి భారీ వర్షాలు

Vasishta Reddy
ఐఎండి సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు అన్నారు. తుఫాను ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 410

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం.. ఎప్పటి నుంచంటే

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 30 వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశౄలు జరుగనున్నాయి.

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం జగన్‌..

Vasishta Reddy
సీపీఎస్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై సీఎం జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎస్‌ సంబంధించిన పూర్తి సమాచారాన్ని భేటీలో అధికారులు వివరించారు. సీపీఎస్‌పై ఏర్పాటు చేసిన

ఏపీలో తగ్గిన కరోనా కేసులు..

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఎంత మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే వున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 8 లక్షలకు పైగా

అమరావతి భూముల వివాదం : వర్ల రామయ్యకు నోటీసులు జారీ

Vasishta Reddy
అమరావతి భూముల వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. అమరావతి భూ కుంభకోణం దర్యాప్తుపై హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన

ఇవాళ ఏపీ కేబినెట్‌ సమావేశం…వీటిపై కీలక చర్చ

Vasishta Reddy
ఏపీ మంత్రి మండలి సమావేశం ఇవాళ జరగనుంది. ఇటీవల కాలంలో మంత్రి మండలి సమావేశం తేదీలు ప్రకటించడం, వాయిదా పడటం జరుగుతోంది. ప్రతి నెల తొలి, మూడో

ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష..

Vasishta Reddy
ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా కోవిడ్‌ కాలంలో ఎనీటైం – ఎనీవేర్‌ లెర్నింగ్‌ పద్ధతిలో క్లాసులు నిర్వహించామని సీఎంకు