అమరావతి రాజధాని భవనాల నిర్మాణంపై మరో ముందడుగు వేసింది జగన్ ప్రభుత్వం. అసంపూర్తి భవనాల నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో అద్భుత కార్యక్రమానికి ఇవాళ నాంది పలకనుంది. ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించనుంది
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని బీజేపీ హామీ ఇస్తుందని… మా అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా క్లారిటీ ఇచ్చారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు అన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వేడి వాడిగా జరుగుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ, ప్రతి పక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా.. అధికార, ప్రతిపక్షాల
ఐఎండి సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు అన్నారు. తుఫాను ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 410
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 30 వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశౄలు జరుగనున్నాయి.
సీపీఎస్, కాంట్రాక్ట్ ఉద్యోగులపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎస్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని భేటీలో అధికారులు వివరించారు. సీపీఎస్పై ఏర్పాటు చేసిన
ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కోవిడ్ కాలంలో ఎనీటైం – ఎనీవేర్ లెర్నింగ్ పద్ధతిలో క్లాసులు నిర్వహించామని సీఎంకు