కొత్త బిక్షగాళ్లు చరిత్రలో కనుమరుగవుతారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు తరఫున సామాజిక సేవాకార్యక్రమాలను లబ్ధిదారులకు
ఏపీలో జనసేన-బీజేపీ మధ్య ఉన్న పొత్తు గురించి అందరికి తెలుసు. కానీ తెలంగాణకు వచ్చేసరికి ఆ పార్టీల మధ్య భిన్నమైన పరిస్థితి ఉంటుంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి
ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి పశ్చిమ బెంగాల్ లో మూడోసారి అధికారంలోకి రావాలని మమత బెనర్జీ చూస్తున్నది. మార్చి 27వ తేదీ నుంచి ఎన్నికలు ప్రారంభం అవుతాయి. పశ్చిమ బెంగాల్ లో
వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా… మే నెలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. సూపర్ స్టార్ రజీని
టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిన్న ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాబోయే రెండు నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరించారు. అయితే.. దీనిపై విజయశాంతి
బీజేపీ తన పాగా వేసే దిశగా తమిళనాడులో కసరత్తు చేస్తోంది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండడం.. బీజేపీ-అన్నాడీఎంకే కలిసి పోటీ చేయబోతున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో… చెన్నైలో
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు వ్యవహారం గందరగోళంగా మారింది. మొదట ఒంటరి పోరుకు మొగ్గు చూపిన జనసేన.. తర్వాత బీజేపీ కలిసి రాబోతుందంటూ చేసిన ప్రకటన