ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపిలో రెండు వర్గాలున్నాయని.. అందులో కేసీఆర్ కు అనుకూలమైన వర్గం వుందని..అందుకే ప్రగతి భవన్ గేట్లు తెరుచుకున్నాయని
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ బాబ్రీ మసీదును కూల్చివేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోహిదీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేసిన