telugu navyamedia

Airtel Increased Recharge Charge 23 Rs. To Rs. 45

ఎయిర్ టెల్ వినియోగదారులకు షాక్

vimala p
ఎయిర్ టెల్ తన వినియోగదారులకు షాకిచ్చింది. బేస్ ప్లాన్ ధరను రూ.23 నుంచి రూ.45కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటనను కూడా విడుదల చేసింది.