ఎయిర్ టెల్ వినియోగదారులకు షాక్vimala pJanuary 3, 2020 by vimala pJanuary 3, 202001303 ఎయిర్ టెల్ తన వినియోగదారులకు షాకిచ్చింది. బేస్ ప్లాన్ ధరను రూ.23 నుంచి రూ.45కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటనను కూడా విడుదల చేసింది. Read more