ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దగా చదువుకోకపోవడం వల్లే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీపై
ఆర్మీ నియామకాల్లో అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ( చోటు చేసుకున్న ఆందోళనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. శనివారం ఆయన
అగ్నిపథ్ స్కీమ్పై నిరసనలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన దామెర రాకేష్ మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీ వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్
అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ హింసాత్మక నిరసనల వెల్లువెత్తడంతో అగ్నిపథ్పై హోంశాఖ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీర్లకు రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన నిరసనలో ఆర్పీఎఫ్ పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి
‘అగ్నిపథ్’ ఆందోళనలతో రణరంగంలా మారిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్ నుండి తరలించారు. స్టేషన్ను పూర్తిగా తమ అధీనంలోకి
*సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం సృష్టించిన నిరసన కారులు.. రణరంగం *అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆందోళన *మూడు ట్రైన్లుకు నిప్పు పెట్టిన నిరసనకారులు *ఆందోళన కారులు అదుపుచేసేందుకు