*నేటి నుంచే పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం *32 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11
కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కొందరు యువకులు విధ్వంసం సృష్టించిన విషయం
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు విధ్వంసమే సృష్టించిన విషయం తెలిసిందే . ఈ కేసు విచారణలో షాకింగ్ వీడియోలు బయటకు
అగ్నిపథ్పై దేశవ్యాప్త నిరసనలు కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని నిర్ణయాలు మొదట్లో సరిగా లేనట్టుగా కనిపిస్తాయని, కానీ, రానూ రానూ
అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ హింసాత్మక నిరసనల వెల్లువెత్తడంతో అగ్నిపథ్పై హోంశాఖ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీర్లకు రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన నిరసనలో ఆర్పీఎఫ్ పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి
*అగ్నిపథ్ స్కీమ్ చెలరేగిన హింస.. *రైళ్లకు, పోలీసుల వాహనాలకు నిప్పు.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ స్కీమ్ పై దేశంలో పలుచోట్ల ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్,