telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

నేడు ముంబై లో ప్రత్యేక సమావేశం.. చంద్రబాబుకు ఆహ్వానం..

special all party meeting in mumbai

నేడు ముంబైలో ఈవీఎంలు, వీవీప్యాట్లపై చర్చించేందుకు వివిధ పార్టీల ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సహా దేశంలోని పలు పార్టీల ప్రతినిధులు ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరుకానున్నారు.

తెలంగాణలోని టీజేఎస్ పార్టీని కూడా చంద్రబాబు ఈ సమావేశానికి ఆహ్వానించారు. దీనితో ఆ పార్టీ చీఫ్ కోదండరాంతో పాటు పార్టీ అధికార ప్రతినిధి యోగశ్వర్ రెడ్డి కూడా సమావేశానికి హాజరుకానున్నారు.

Related posts