telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

స్వల్ప లాభాలతో ఊరటనిచ్చిన .. స్టాక్ మార్కెట్లు..

slight positive trend in stock markets

ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 39 పాయింట్లు లాభపడి 37,350కి పెరిగింది. నిఫ్టీ 18 పాయింట్లు పుంజుకుని 11,048 వద్ద స్థిరపడింది.

టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (3.79%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.85%), మారుతి సుజుకి (2.74%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.70%), యాక్సిస్ బ్యాంక్ (1.86%).

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-1.87%), వేదాంత లిమిటెడ్ (-1.54%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.31%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.91%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.85%).

Related posts