ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురించి హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. “నేను ప్రమాణం చేసుకున్నాను.. నరేంద్రమోదీ రెండోసారి ప్రధాని కాకుంటే, నా ట్విట్టర్ అకౌంట్ను పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకున్నాను. జై హింద్” అంటూ సిద్ధార్థ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు. అయితే నెటిజన్లు మాత్రం సిద్ధార్థ్ ఎన్నికలు ఫలితాలు చూసిన తర్వాతే ఇలా ట్వీట్ చేశాడని అంటున్నారు. మరి దీనిపై సిద్ధార్థ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
previous post
రఫేల్పై చర్చ అంటే మోదీ పారిపోతున్నారు: రాహుల్